రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు చనుగొండ్ల విద్యార్థిని

59చూసినవారు
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు చనుగొండ్ల విద్యార్థిని
గూడూరు మండలంలోని చనుగొండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఐశ్వర్య రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైందని ఆదివారం వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఐశ్వర్య పిఠాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పాల్గొంటుందన్నారు. విద్యార్థిని ఐశ్వర్య ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దూల్ సాహెబ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యుఆర్ఎ రవికుమార్, నవీన్ పాటి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్