వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా..?

25894చూసినవారు
వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా..?
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఖాదర్‌బాషా, సీనినటుడు అలీ పేరు జోరుగా ప్రచారం జరుగుతుంది. అటు మంత్రి జయరాంను కర్నూలు స్థానానికి ఎంపిక చేసినా అందుకు మంత్రి నిరాకరించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్