కాంగ్రెస్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్

12589చూసినవారు
కాంగ్రెస్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్
రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే 17 మంది అభ్యర్థుల జాబితాను పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి రాంపుల్లయ్య యాదవు ను ఎంపిక చేశారు. దీంతో యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంది వరుణ్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్య దర్శి మల్లిఖార్జున యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్