రాజగోపురం నిర్మాణం కొరకు రూ. 1, 01, 116 విరాళం

68చూసినవారు
కర్నూలు జిల్లాలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు ఆదోని వాస్తవ్యులైన కమలాపురం మంజుల దేవి అండ్ మోహనకృష్ణ రూ. 1, 01, 116 ఆదివారం విరాళంగా అందజేశారు. అధికారులు దాతలకు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు, ఆశీర్వాదాలు కల్పించి, బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్