కర్నూలులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి

51చూసినవారు
కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ అభిమానులతో సినిమా థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టిన 'గబ్బర్ సింగ్' సినిమాను ఇవాళ రీ రిలీజ్ చేశారు. దీంతో జిల్లాలోని థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి నెలకొంది. కర్నూలు రాజ్ థియేటర్ వద్ద తెల్లవారుజామునే పవన్ అభిమానులు సంబరాలు నిర్వహించారు. థియేటర్లో ఈలలు, కేకలతో ఉత్సాహంగా గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్