కౌతాళంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు

77చూసినవారు
కౌతాళంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు
మండల కేంద్రమైన కౌతాళంలో గురువారం తహసిల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల తాసిల్దార్ అలెగ్జాండర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం18 ద్వారా ప్రతి సంవత్సరము జూన్ 20వ తేదీన రెవెన్యూ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. అత్యవసర ఆపత్కాలలో ప్రజలకు సేవ చేయడం వివిధ రకాల ధ్రువపత్రాల మంజూరు వంటి సేవలు రెవిన్యూ శాఖ ద్వారా అందుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్