చదువు లేకపోవడం వల్లే చెంచుల వెనుకబాటుకు కారణం- ఎంపీ

80చూసినవారు
చదువు లేకపోవడం వల్లే చెంచుల ( గిరిజనుల )వెనుకబాటుకు కారణమని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయినా చెంచు గిరిజన కుటుంబాల్లో ఏమాత్రం మార్పు కనపడలేదని, చెంచులలో కూడా మార్పు ఎంతో అవసరమని, ఆధునిక ప్రపంచం వైపు నడవాల్చిన అవసరం ఎంతైనా ఉందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శనివారం అన్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట చెంచుకాలనీలో నంద్యాల ఎంపీ శబరి పర్యటించారు.

సంబంధిత పోస్ట్