నంద్యాల పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహణ

73చూసినవారు
నంద్యాల పట్టణంలో ఆత్మకూరు బస్టాండ్, నడిగడ్డ, మూలంపేట, హరిజనవాడ, చింతరుగు, భైర్మల్ వీధి, గుర్రాలపేట, మొదలగు ప్రాంతాలలో ఎన్నికల ప్రత్యేక పోలీస్ పరిశీలన అధికారి హిమాన్సూ శంకర్ త్రివేది, జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి కేంద్ర సాయుధ బలగాలు, పోలీసు అధికారులు వారి సిబ్బందితో పోలీస్ కవాతు శుక్రవారం నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ హరిజనవాడ గాంధీజీ అక్కడి భౌగోళ పరిస్థితులను గురించి ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్