నంద్యాల లో వైఎస్ షర్మిల రోడ్ షో ను విజయవంతం చేయండి

1059చూసినవారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 21 వ తేదీ ఆదివారం రోజున నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి గురువారం నంద్యాల లో తెలిపారు. ఆదివారం పద్మావతి నగర్ నుంచి షర్మిల రోడ్ షో ప్రారంభమై శ్రీనివాసనగర్ మీదుగా గాంధీ చౌక్ కి చేరుకుంటుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్