బాదిత రైతులను పరామర్శించిన పాణ్యం ఎమ్మెల్యే

68చూసినవారు
కల్లూరు మండలం పెద్దటేకూరులో సోమవారం ముగ్గురు రైతుల గడ్డివాములు దగ్ధమయ్యాయి. స్థానిక టీడీపీ నాయకులతో సమాచారం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని రైతులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వంతో మాట్లాడి దగ్ధమైన ముగ్గురు రైతులకు నష్టపరిహారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్