పాణ్యం: నిజమైన రైతులకు పరిహారం అందించాలి

58చూసినవారు
పాణ్యం: నిజమైన రైతులకు పరిహారం అందించాలి
గడివేముల మండలం చెనకపల్లె గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిజమైన రైతులకు పరిహారం అందించాలని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కలెక్టర్ రాజకుమారిని కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధిత రైతులతో కలిసి కాటసాని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్