మహాలయ పౌర్ణమి శ్రీ చౌడేశ్వరి దేవి భక్తుల సంబరాలు

77చూసినవారు
మహాలయ పౌర్ణమిని పురస్కరించుకొని పత్తికొండలో శ్రీ చౌడేశ్వరి దేవి భక్తులు సోమవారం భారీ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ నిర్వాహకులు దేవి రామలింగం ఆధ్వర్యంలో ధర్మవరానికి చెందిన బృందం అమ్మవారిని స్తుతిస్తూ నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. ఊరేగింపు గంగమ్మ ఆలయం నుండి ప్రారంభించి నాలుగు స్తంభాల మంటపం మీదుగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు నిర్వహించారు. దేవి భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్