ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ మహాసభను జయప్రదం చేయండి

77చూసినవారు
ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ మహాసభను జయప్రదం చేయండి
నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో ఈనెల 24 వ తేదీన నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు శనివారం విద్యార్థులను కోరారు. మహాసభలో విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొనాలని కోరారు. మహాసభను జయప్రదం చేయడంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, సిపిఐ నాయకులు యువజన కార్మిక సంఘాల నాయకులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు నజీర్ మెహబూబ్ భాష రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్