కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్, బెంగళూరు ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందగా.. పదిమందికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో మంటలు చెలరేగడంతో ముందు ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం కాగా పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.