వరద బాధితులకు విరాళాల సేకరణ

74చూసినవారు
వరద బాధితులకు విరాళాల సేకరణ
ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు విరాళాల సేకరణను శుక్రవారం చేపట్టారు. మహానంది మండలం, బుక్కాపురం గ్రామంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు, బన్నురు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి విరాళాలను సేకరణ చేశారు. గ్రామస్తులనుండి సేకరించిన విరాళాలను ఎమ్మెల్యే ద్వారా సిఎం సహాయ నిధికి పంపనున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు మారెడ్డి జయరాం, సాయిబాబాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్