శ్రీశైలంలో భక్తుల రద్దీ

79చూసినవారు
శ్రీశైలం క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు తెల్లవారుజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లో నిలబడ్డారు.

సంబంధిత పోస్ట్