వృద్ధాశ్రమంలో బ్రెడ్లు పండ్లు పంపిణీ

67చూసినవారు
వృద్ధాశ్రమంలో బ్రెడ్లు పండ్లు పంపిణీ
పద్మ విభూషన్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా గురువారం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం లో సృబీసీ కాలనీ లో వున్నా వృద్ధ ఆశ్రమం లో జనసేన నాయకులు శ్రీరాములు, అరుణ్ లు వృదులకి బ్రెడ్, పాలు, అరటిపండ్లు, ఆపిల్ పండ్లు పంపిణీ చేశారు. అభిమానులు అందరు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సుధాకర్, శ్యామ్, హ్యాబిబుల్, హుస్సేన్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్