42 సంవత్సరాలు సేవలు చేసిన జుమన్ కుమార్ కు ఘనంగా వీడ్కోలు

66చూసినవారు
42 సంవత్సరాల పాటు మహానంది క్షేత్రంలో ప్రసాదాలను తయారుచేసి, సేవలందించిన జుమన్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా బుదవారం మహానంది దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జుమన్ కుమార్ సేవలను అతిధులు కొనియాడారు. చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఈ. ఓ చంద్రశేఖర్ రెడ్డి, భువనేశ్వర్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్