శ్రీశైలంలో మద్యం బాటిళ్లు స్వాధీనం

63చూసినవారు
శ్రీశైలంలో మద్యం బాటిళ్లు స్వాధీనం
శ్రీశైలంలో మద్యం విక్రయిస్తున్న బుజ్జిబాయి నుంచి‌ 42 మద్యం బాటిళ్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో నాటుసారా, గంజాయి విక్రయిస్తూ పరారీలో ఉన్న నిందితులను గుర్తించి రిమాండ్ కు పంపించారు. అలాగే నాటుసారా కేసులో పెచ్చెరువుకు చెందిన ఆర్తి గోవిందు, గంజాయి కేసులో ప్రకాశం జిల్లా, దోర్నాలకు చెందిన నల్లభోతుల తిరుపతయ్య అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్