మల్లన్న సేవలో తెలంగాణా ఉప ముఖ్యమంత్రి భట్టి

68చూసినవారు
శ్రీశైల శ్రీ భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వార్లను సోమవారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, నలుగురు ఎమ్మెల్యేలు సోమవారం దర్శించుకున్నారు. హైదారాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వారు శ్రీశైలం చేరుకున్న వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ ఈవో పెద్దిరాజు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీస్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

సంబంధిత పోస్ట్