నాబార్డ్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి శిక్షణ

59చూసినవారు
నాబార్డ్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి శిక్షణ
మహానంది మండల కేంద్రంలో నాబార్డ్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సిబ్బందితో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో నంద్యాల జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, రైతు ఉత్పత్తి దారుల సంఘాల బోర్డు సభ్యులు, సీఈవోలుకు నాబార్డ్ డీడీయం యం. సుబ్బా రెడ్డి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్య క్రమంలో నాబార్డ్ చేస్తున్న వాటర్ షెడ్, గిరిజనాభివృద్ధి, ఎఫ్పీఓల కార్యక్రమాల గురించి తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్