వెలుగోడు: 21వ జీవోను రద్దు చేయాలని రాస్తారోకో

79చూసినవారు
వెలుగోడు: 21వ జీవోను రద్దు చేయాలని రాస్తారోకో
వెలుగోడు మండలం సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా వెలుగోడులోని బస్టాండ్ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పొట్టి శ్రీరాములు సెంటర్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు నాగమోహన్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యదాటి నాగేంద్రుడు మాట్లాడుతూ.. వ్యవసాయ నీటికి పెట్టే మీటర్లను వెనక్కి తీసుకోవాలని, 21వ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్