టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు బీసీలకు ఇవ్వాలి

4481చూసినవారు
ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశంలో విద్యార్థి యువజన సంఘం నాయకులు నరసన్న యాదవ్ శుక్రవారం డిమాండ్ చేశారు. అధికార వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు సీటును బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదేవిధంగా టిడిపి అధినాయకత్వం కూడా ఎమ్మిగనూరు సీటును బీసీకి కేటాయించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్