ఎమ్మిగనూరులో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు

4199చూసినవారు
ప్రభుత్వ టీచర్ ఇంట్లో పట్టపగలే దొంగతనం చేసిన ఘటన ఎమ్మిగనూరులో మంగళవారం జరిగింది. పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో సరితా అనే టీచర్ విధుల నిమిత్తం స్కూల్కు వెళ్లగా, ఇంటికి తాళం వేసుకొని భర్త మాధవ్ రెడ్డి బయటకు వెళ్లారు. ఆ సమయంలో దొంగ ఆ ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 20 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్