గుడికల్ గ్రామంలో చిరుతను బంధించిన గ్రామస్తులు

29181చూసినవారు
ఏమ్మిగనూరు మండలంలోని గుడికల్ గ్రామoలో ఉన్న కొండల్లో మంగళవారం మేకల మందపై చిరుత దాడి చేసింది. గమనించిన మేకల కాపురాలు భయ్యోoదోళన గురై గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు ఆ చిరుతను బంధించి పోలీసులుకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్