Lok Poll Survey: ఏపీలో ఆ పార్టీదే విజయం

54చూసినవారు
Lok Poll Survey: ఏపీలో ఆ పార్టీదే విజయం
ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందనే దానిపై లోక్ పోల్ సర్వే చేపట్టింది. తాజాగా విడుదల చేసిన సర్వే రిపోర్టులో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి 13-15 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడించింది. వైసీపీకి 10-11 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్ ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్