తమిళనాడులో లోకేశ్ ప్రచారం

73చూసినవారు
తమిళనాడులో లోకేశ్ ప్రచారం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి అన్నామలై తరఫున ఆయన ఇవాళ, రేపు ప్రచారంలో పాల్గొంటారు. కోయంబత్తూరులో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. తర్వాత తెలుగు పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీ అవనున్నారు.

సంబంధిత పోస్ట్