వరదల్లో తప్పిపోయి.. రెండు రోజులు తర్వాత కలుసుకున్నారు!

85చూసినవారు
ఏపీలో వరదలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విజయవాడ సింగ్‌నగర్‌ వరదల్లో రెండు రోజులు క్రితం తండ్రీకొడుకులు తప్పిపోయారు. వరదల్లో చిక్కుకుని రెండు రోజుల త్వరాత తిరిగి ఆ తండ్రీకొడుకులు కలుసుకున్నారు. కొడుకును చూడగానే ఆ తండ్రి ఆనందానికి అవదులు లేవు.. దీంతో తండ్రీకొడుకులు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరిని చూసిన వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్