ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్య గమనిక

556చూసినవారు
ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్య గమనిక
ఏపీలో పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. రెండున్నర రోజుల వ్యవధిలోనే 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1,847.85 కోట్లు అందించింది. శనివారం రాత్రి 7 గంటల వరకు పెన్షన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెన్షన్ తీసుకోని వారుంటే వారి ఇంటికెళ్లి పింఛన్ పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్