ఏపీలో భారీగా తహసీల్దార్ల బదిలీలు

75చూసినవారు
ఏపీలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీగా అధికారులను బదిలీ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్-1 లో 137 మంది, జోన్-2 లో 170 మంది, జోన్-3లో 154 మంది, జోన్-4లో 249 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్