జగన్ పై దాడి విషయంలో మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

84చూసినవారు
జగన్ పై దాడి విషయంలో మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
సీఎం వైఎస్ జగన్ యాక్టర్ కాదని, ఆయనకు నటించాల్సిన అవసరం లేదని అన్నారు. నటించే వాళ్ళు బాగానే ఉన్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎవరికి దెబ్బతగిలినా, ప్రమాదం జరిగినా సంయమనం పాటించాలని, ఎద్దేవా చేసినట్లు చంద్రబాబు మాట్లాడటమేంటని ఆయన ప్రశ్నించారు. అన్నం తినేవాడు ఎవడూ అలా దెబ్బతగిలిన వారి గురించి మాట్లాడరన్నారు. సీఎం జగన్ పై ఫోర్స్ గా రాయి దాడి చేశారన్నారు. మానవత్వం ఉన్న వారు ఎవరైనా స్పందిస్తారని బొత్స అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్