సొంత పార్టీ నాయకులపై మంత్రి రోజా ఆరోపణలు

561చూసినవారు
సొంత పార్టీ నాయకులపై మంత్రి రోజా ఆరోపణలు
వైసీపీలో కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని దక్కించుకున్న ఆర్కే రోజా మరోసారి సొంత పార్టీ నాయకులపై కీలక ఆరోపణలు చేసింది. తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా సొంత పార్టీ నాయకులే ప్రయత్నం చేస్తున్నారని, మా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని అభిప్రాయ పడ్డారు. గతంలోనూ రోజా అనేకసార్లు వైసీపీ నాయకులపైనే ఆరోపణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్