రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న సీఎం జగన్

1890చూసినవారు
రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న సీఎం జగన్
గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో తెచ్చిన మ్యానిఫెస్టో ప్రజలకు బాగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈసారి నవరత్నాల ప్లస్ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోను రెడీ చేశారని తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రధానంగా వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలకు పెద్ద పీట వేశారని సమాచారం. కాగా ఇవాళ మ్యానిఫెస్టోను విడుదల చేసి, సీఎం జగన్ రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్