సాలూరు ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సంధ్యారాణి

60చూసినవారు
సాలూరు ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సంధ్యారాణి
AP: మన్యం జిల్లాలోని సాలూరు ప్రాంతీయ ఆస్పత్రిని స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ‌ల మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంద‌ర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలని సూచ‌న‌లిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్