చియావిత్తనాలు, నల్ల ధాన్యాలు తింటే మనుషులు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు. వీటిలో ప్రోటీన్, ఇనుము, భాస్వరం, మాంగనీస్, లాంటివి ఎక్కువగా ఉంటాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందాలంటే ఒక గ్లాసు నీటిని వేడిచేసి, అందులో అర టీస్పూన్ చియా గింజల పొడి, తెనేను జోడించి ప్రతిరోజూ ఉదయాన్నేఖాళీ కడుపుతో ఈ నీటిని త్రాగటం వల్ల మలబద్దకం నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.