వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఓ బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని కదిరి ఆసుపత్రికి తరలిచారు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ మండలం మొలకవేముల క్రాస్ వద్ద జరిగింది. కాగా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.