వైసీపీ నుంచి బీజేపీలోకి ఎంపీ చింతా అనురాధ జంప్?

265350చూసినవారు
వైసీపీ నుంచి బీజేపీలోకి ఎంపీ చింతా అనురాధ జంప్?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది. అమలాపురం MP చింతా అనురాధ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. గత కొద్దీరోజులుగా అసంతృప్తితో ఉన్న చింతా అనురాధ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆమెకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో.. ఆమె తీవ్ర మనస్థాపానికి గురై.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్