ఏపీలో పెన్షన్ పథకం పేరు మార్పు

21602చూసినవారు
ఏపీలో పెన్షన్ పథకం పేరు మార్పు
ఏపీలో పెన్షన్ పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ పెన్షన్ కానుకను ‘ఎన్టీఆర్ భరోసా పెన్షన్’గా పేరును పునరుద్ధరించారు. అలాగే పెన్షన్ల పెంపుపై ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి పెన్షన్ రూ.10 వేలకు పెంచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్