జగన్ పై నిప్పులు చెరిగిన నందమూరి బాలకృష్ణ

1101చూసినవారు
జగన్ పై నిప్పులు చెరిగిన నందమూరి బాలకృష్ణ
కదరిలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో మాట్లాడుతూ నవరత్నాలతో సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని అన్నారు. నరసింహ స్వామి కదిరి ప్రాంతాన్ని కాపాడుతున్నారని తెలిపారు. తల్లి , చెల్లిని రోడ్డుపైకి తీసుకువచ్చి.. సొంత బాబాయ్‌ను హత్య చేసిన నిందితులను జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో చంద్రబాబు సాగునీరు పారిస్తే సైకో జగన్ మాత్రం రక్తం పారిస్తున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్