మాదిగల ఆత్మగౌరవ కవాత్ను విజయవంతం చేయండి
By W. Abdul 56చూసినవారుఆదోనిలో 30న నిర్వహించే మాదిగల ఆత్మగౌరవ కవాత్ను జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారి గిడ్డయ్య మాదిగ, పట్టణ కన్వీనర్ వన్నెల మణికంఠ మాదిగ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమాలకు తూట్లు పొడుస్తున్న వారిని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నుంచి తొలగించాలని జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.