బుగ్గన తనయుని సమక్షంలో

1557చూసినవారు
బుగ్గన తనయుని సమక్షంలో
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి సమక్షంలో మంగళవారం 10 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. వైఎస్సార్సీపీ నాయకుడు మల్యాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన ఐస్బీ షా, సీసంగుంతల హరీష్, కామగానికుంట్ల వంశి, ఊటకొండ కిరణ్, దొరపల్లె మణి, మధు తది తరులకు బుగ్గన అర్జున్రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్