భారీ వర్షంతో కోతకు గురైన బ్రిడ్జి.. రాకపోకలు బంద్

50చూసినవారు
కర్నూలు మండలం ఉల్చాల ప్రాంతాలో భారీ వర్షం కురవడంతో మంగళవారం ఉల్చాల గ్రామానికి వెళ్లే రోడ్డులోని బ్రిడ్జి కోతకు గురైంది. పూర్తిగా కొట్టుకపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కర్నూలుకు వచ్చేందుకు విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతికష్టంగా కాలినడకను రావాల్సి వచ్చింది. వాహనచోదకులు చుట్టూ తిరిగి కర్నూలు చేరుకోవాల్సి వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించి నూతనంగా బ్రిడ్జిని నిర్మించాలన్నారు.

సంబంధిత పోస్ట్