శ్రీ మఠంలో కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఏఎస్పీ

68చూసినవారు
శ్రీ మఠంలో కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఏఎస్పీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఏఎస్పీ హరీష్ శుక్రవారం విచ్చేశారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక మొక్కులు తీర్చుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఇచ్చి రాఘవేంద్ర స్వామి జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్