వరద బాధితులకు విరాళాలు సేకరణ: ఏపీ రైతు సంఘం.

55చూసినవారు
వరద బాధితులకు విరాళాలు సేకరణ: ఏపీ రైతు సంఘం.
ఏపీలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరం పూర్తిగా జలమయమైందని ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని వాల్మీకి నగరం నుండి శాంతి టాకీస్ మీదుగా పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పోలీసు స్టేషన్ వరకు విరాళాలు సేకరించి పంపించడం జరుగుతుందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు మహిళా నాయకురాలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్