నందికొట్కూరు: ఐదు రూపాయలకే భోజనం

77చూసినవారు
పేదల ఆకలి తీర్చడo కోసం ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు కి దక్కింది, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన నూతన అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వైస్-చైర్మన్ టిడిపి నాయకులు కౌన్సిలర్లు అభిమానులు బారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్