టిడిపి కార్యకర్త కాటేపోగు ప్రకాష్ మృతి

59చూసినవారు
టిడిపి కార్యకర్త కాటేపోగు ప్రకాష్ మృతి
నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎo పాలెం కు చెందిన టిడిపి కార్యకర్త కాటేపోగు ప్రకాష్ (38) అకాల మరణం మృతి చెందారు. విషయము తెలియగానే ఉమ్మడి శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆదివారం మధ్యాహ్నం ప్రకాష్ స్వగృహానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, కళాకార్, నిమ్మకాయల రాజు,కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్