ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయలి

80చూసినవారు
ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయలి
నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోకుల్ కృష్ణ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ల సమక్షంలో నంద్యాల మునిసిపాలిటీ పరిధిలోని 38వ వార్డు వైఎస్ నగర్ కి చెందిన 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి గోకుల్ కృష్ణ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్