నంద్యాల జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత భవనాసి శ్రీనివాస్ ను సోమవారం ఆయన ఇంటిలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ లు మర్యాదపూర్వకంగా కలిసారు. నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి, అసెంబ్లీ అభ్యర్థి గా ఫరూక్ లు పోటీచేస్తున్నారని, వారి గెలుపు కోసం సహకరించగలరని కోరగా తాము పూర్తిసహకారం అందిస్తామని భవనాసి వాసు భరోసా ఇచ్చారు.