ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

573చూసినవారు
క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నంద్యాలజిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డిలు నంద్యాలలో తెలిపారు. ప్రజలు ఆయూ ఆరోగ్యాలతో , సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ ప్రాడ్యమినాడు ఉగాది పండుగ నిర్వహించుకుంటామని అన్నారు. అనంతరం మంగళవారం శ్రీశైలంలో పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్