డాక్టర్ నౌమాన్ ను కలసిన తెలుగుదేశం నాయకులు

59చూసినవారు
నంద్యాల పట్టణంలో సోమవారం సీనియర్ రాజకీయ నాయకులు, ముస్లిం మైనారాటి నేత, ఎపిపిఎస్ సీ. మాజీ చైర్మన్ డాక్టర్ నౌమాన్ ను సోమవారం మర్యాదపూర్వకంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూక్ కలిశారు. నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్ ఎమ్ డి ఫరూక్ లు పోటీచేస్తున్నారని వారి విజయానికి సహకరించలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్